Sunday, 25 January 2026 04:15:22 AM
# *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 40 డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేయుచున్న పెండ్యాల శ్రీనివాస్ గారిచే అత్యవసర సమావేశం* # *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ – 15% ప్రకారం ఎస్సీ లకు సీట్లు ఇవ్వాలి...* # *మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉంటేనే ఆశించిన దిగుబడి* # *లంచాల వాసనలో లగ్జరీ జీవితం… సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌పై డీఏ కేసు! రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు* # *రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు* # *జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ* # *సీనియర్ నాయకులు దొడ్డ గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహాన్నికి నివాళులు అర్పించిన - కాంగ్రెస్ పార్టీ నాయకులు.,...*. # *మా స్నేహితుడు ఇకా లేరంటూ! కంటతడి పెట్టిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్....* # *సబ్ రిజిస్టర్ షేక్ ఖదీర్ ను అరెస్టు చేసిన ACB...* # *భౌతికకాయానికి పూలమాలవేసిన ఆత్మ కమిటీ చైర్మన్-నల్లు సుధాకర్ రెడ్డి....* # *భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య...* # *శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత* # *అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం!..* # *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* # ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా? # *మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం...అట్టహాసంగా ప్రారంభించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి* # *పాల్వంచ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం* # *పసుపులేటి వీర పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించిన ప్రజా సంకల్ప వేదిక జిల్లా ప్రెసిడెంట్ లు.* # తాళ్లపల్లి రమేష్ గౌడ్‌కు ఏఐజెపిఎఫ్ కీలక బాధ్యత # *దుబాయిలో మన వరంగల్ కళాకారుల నృత్య ప్రదర్శన...*

* *ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి..షోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న మార్క్ మెమో*

Date : 06 May 2025 12:15 PM Views : 642

Nivas News - తెలంగాణ / హైదరాబాద్ : *ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి..షోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న మార్క్ మెమో* హైదరాబాద్ నివాస్ న్యూస్ మే 6 రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెల పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 600 మార్కులకు 600 మార్కులు తెచ్చుకున్నారు. 600లకు ఒకేఒక్క మార్కు తక్కువ వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇక వీరందరి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ విద్యార్థికి మాత్రం 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది. అదేంటీ.. ? అని అనుకుంటున్నారా.. మీరు సరిగ్గానే విన్నారు. ఇంత అరవీర భయంకరంగా పరీక్షలు రాయడం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల చరిత్రలోనే రికార్డు సాధించినట్లైంది. సదరు విద్యార్ధి మార్కుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ జిల్లాలో జరిగిందో తెలియదు గానీ ఈ మార్కుల జాబితా మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే టెన్త్‌లో ఈ ఒక్క మార్కు తెచ్చుకున్న విద్యార్ధి ఏ కారణంగా.. పరిస్థితులు ఏమై ఉంటం వల్ల.. ఇలా పరీక్షలు రాయవల్సి వచ్చిందో మనం ఊహించలేం. ఏదీఏమైనా ఒక్క పరీక్షలు మాత్రమే మన జీవితంలోని గెలుపోటములను నిర్ణయించలేవన్నది అక్షర సత్యం. ఏపీలో మే 19 నుంచి 28, వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపులు మే 18వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉంది. అంటే పరీక్షకు ఒక్కరోజు ముందు వరకు ఫీజు కట్టొచ్చన్నమాట.

Shobhan

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :